‘శక్తి కీ సప్తధార’తో భారత్కు కొత్త దిశ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 15, 2026: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ‘శక్తి కీ సప్తధార’ పేరుతో భారత్ భవిష్యత్ అభివృద్ధికి ఏడు ప్రధాన శక్తి ప్రవాహాలను వివరించారు. వచ్చే సంవత్సరాల్లో…

